జనవరి 28 నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 28 నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. …
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 28 నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. …
తిరుమలలో 25 రోజుల పాటు అధ్యయనోత్సవాలు పూర్తయిన సందర్భంగా మరుసటి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వార…
కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 28 నుంచి 30వ …
జనవరి 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ దాదాపు నలభై అయిదు రోజులపాటు జరుగుతుంది. ఉత్తర్ప్రదేశ్లోని ప్ర…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆల…
మహా కుంభమేళా సందర్భంగా త్రేతా యుగంలో రాములవారు సీతాదేవి, లక్ష్మణులతో కలిసి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన పవిత్రస్థలమై…
ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని జనవరి 15 బుధవారం రోజున ఉడిపిలోని పలిమారు మఠాధిపత…
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీకు నుండి ఏ రోజు కా రోజు ఎస్ ఎస్ డి టోకెన్లను అ…
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ వంటి మహానుభావుల జీవితాలను,…
భారతదేశంలో జరిగే మతపరమైన పండుగ అయిన కుంభమేళా. ఈ కుంభమేళాలో లక్షలాది మంది హిందూ యాత్రికులు పవిత్రంగా భావించే నదులలో …
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పది రోజుల వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్…
కర్ణాటక రాష్ట్రం బెల్తంగడి తాలూకా లోని కొక్కడ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో వెలసిన సౌతడ్క గణపతి భక్తులకోరికలు తీరుస…
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 2025 …
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్లదూరంలోని దొడ్డబళ్ళాపూర్ లో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి …
అశ్వత్థ వృక్షం అంటే రావిచెట్టు. రావిచెట్టును త్రిమూర్తి స్వరూపం అంటారు. అంటే ఆ వృక్షంలో త్రిమూర్తులూ కొలువై ఉంటారని పుర…
త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతము. ఈ వ్రతాన్ని కార్తీకమాసములో గానీ, మాఘమాసములోగానీ ఏదైనా ఆదివా…
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురం. పూర్వం దీన్ని పిష్టాపురం అని పిలిచేవారు. ఇక్కడ పురుహూతికా …
సంక్రాంతి వేడుకలంటే ఇంటి ముందు రంగవల్లులు, భోగిమంటలు, పిల్లల గాలిపటాల ఆటలు, హరిదాసుల గానాలు, ఢూ ఢూ బసవన్నల విన్యాసాలు క…
జనవరి 5న శ్రీ గోవిందరాజస్వామివారు తీర్థకట్ట వేంచేపు. జనవరి 6న శ్రీ ఆండాల్ అమ్మవారి నీరాటోత్సవాలు ప్రారంభం.…
నాగుపడగ, మధ్యలో శివలింగం ఉన్నట్టుగా, సువాసనలు వెదజల్లుతూ ఉండే నాగమల్లి పుష్పం చూసేందుకు ఎంతో ముచ్చటగొలుపుతుంది . ఇది…