మార్చి 24న శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో గ‌జ‌వాహ‌న సేవ‌

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మార్చి 24వ తేదీ గ‌జ‌వాహ‌న‌ సేవ వైభ‌వంగా జరుగనుంది.

ప్రతినెలా ఉత్త‌రాషాడ న‌క్ష‌త్రం సందర్భంగా టీటీడీ గ‌జ‌వాహ‌న‌ సేవను నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై విహ‌రిస్తూ భక్తులను కటాక్షించ‌నున్నారు.